ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం

ABN, First Publish Date - 2021-05-11T05:43:26+05:30

కరోనా మహమ్మారి నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి

గుంటూరు, మే 10: కరోనా మహమ్మారి నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి విమర్శించారు. రాజీవ్‌గాంధీభవన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో కొవిడ్‌ నివారణలో రెండు ప్రభుత్వాలు విఫలమై చోద్యం చూస్తున్నాయన్నారు.  కరోనా బాదితులకు అండగా కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వాలకు ముందు చూపు లేకపోవటంతోనే ఈ సమస్య ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు జక్కా శ్రీనివాసరావు, తవిడిశెట్టి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-11T05:43:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising