ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: రైతుల మహాపాదయాత్రకు నేతల సంఘీభావం

ABN, First Publish Date - 2021-11-05T16:00:46+05:30

అమరాతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పలు పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: అమరాతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పలు పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు.  ఐదో రోజు పాదయాత్రలో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి కోసం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. అమరావతి రాజధానికి కాంగ్రెస్ కట్టుబడ్డి ఉందని  జేడీ శీలం స్పష్టం చేశారు. అలాగే టీడీపీ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో రైతులతో కలసి ధూళిపాళ్ల పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు ప్రత్తిపాడులో రైతుల పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. గింజుపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎద్దులతో రైతులకు స్వాగతం పలికారు. అమరావతి నినాదాలతో  పలు పాఠశాలల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. 

Updated Date - 2021-11-05T16:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising