ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: ఐదవ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర ప్రారంభం

ABN, First Publish Date - 2021-11-05T13:13:00+05:30

రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఐదవ రోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఐదవ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర చేపట్టారు. తిక్కిరెడ్డిపాలెం నుంచి ఐదవ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. తిక్కిరెడ్డి పాలెం నుంచి పెదనందిపాడు వరకు యాత్ర సాగనునుంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఐదవ రోజు పాదయాత్ర కొనసాగనుంది. నాలుగు రోజులలో 54 కిలోమీటర్ల వరకు రైతులు పాదయాత్రగా నడిచారు. పాదయాత్రలో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు  పాల్గొంటున్నాయి. 

Updated Date - 2021-11-05T13:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising