ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మే 18 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2021-04-17T05:44:19+05:30

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలు మేనెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఏసీఈ ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదకాకాని, ఏప్రిల్‌ 16: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలు మేనెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఏసీఈ ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంటర్నల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఈ నెల 26వ తేదీ నుంచి మొదలవుతాయన్నారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 28 ఆఖరు తేదీగా నిర్ణయించామని రూ.50 ఆలస్య రుసుముతో ఈనెల 28వ తేదీ వరకు రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 29వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్ష ఫీజు తదితర వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని తెలిపారు.


Updated Date - 2021-04-17T05:44:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising