ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

ABN, First Publish Date - 2021-03-02T06:07:38+05:30

మండలంలోని వైకుంఠపురం గ్రామంలో ఆదివారం ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అమరావతి, మార్చి 1: మండలంలోని వైకుంఠపురం గ్రామంలో ఆదివారం ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల కఽథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోట ప్రవీణ్‌కుమార్‌ కుమారుడు వెంకటనాగసాయి(14), పి.వెంకటేశ్వరరావు కుమారుడు గోవర్ధన్‌(9) సెలవు దినం కావడంతో ఉదయం 9గంటల నుంచి తోటి స్నేహితులతో కలసి గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, ప్రాథమికోన్నత పాఠశాల పరిసరాలలో మధ్యాహ్నం 2గంటల వరకు ఆడుకున్నారు. మిగిలివారు ఇంటికి చేరగా వారిద్దరు కనిపించలేదు. సోమవారం కూడా వారి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ విజయకృష్ణ, ఎస్‌ఐ కోటేశ్వరరావు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-03-02T06:07:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising