ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాపాదయాత్రను దిగ్విజయం చేయాలి

ABN, First Publish Date - 2021-10-20T05:45:38+05:30

అమరావతిలోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి తిరుపతి వరకు నవంబరు ఒకటి నుంచి జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలని రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు పిలుపునిచ్చారు.

మహాపాద యాత్రను జయప్రదం చేయాలని మందడంలో పాద యాత్ర చేస్తున్న మహిళలు, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజధాని రైతులు, మహిళల పిలుపు 

తుళ్ళూరు, అక్టోబరు 19: అమరావతిలోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి తిరుపతి వరకు నవంబరు ఒకటి నుంచి జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలని రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం మందడంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 45 రోజుల పాటు సాగే మహా పాద యాత్రను దిగ్విజయం చేసి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరారు. 

 

Updated Date - 2021-10-20T05:45:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising