ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతికి మద్దతుగా Gunturలో టీడీపీ శ్రేణుల ర్యాలీ

ABN, First Publish Date - 2021-12-16T17:47:28+05:30

ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. వేమూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావంగా ఈ ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ పుర వేదిక నుంచి రైల్వే స్టేషన్ వరకూ టీడీపీ శ్రేణులు ఈ ర్యాలీ నిర్వహించారు. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-16T17:47:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising