ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి

ABN, First Publish Date - 2021-04-21T05:22:10+05:30

పర్మినెంట్‌, ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి మంగళవారం కోరారు.

మేయర్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న కోట మాల్యాద్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 20: పర్మినెంట్‌, ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి మంగళవారం కోరారు. ఈ మేరకు మంగళవారం మేయర్‌ శివనాగ మనోహర్‌ నాయుడుకు వినతిపత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు చెప్పులు, సబ్బులు, కొబ్బరినూనె, యూనిఫాం, కుట్టుకూలీ, టవల్స్‌ వెంటనే ఇప్పించాలన్నారు. విద్యార్హత కలిగిన కార్మికులను శానిటరీ మేస్ర్తీలుగా పదోన్నతులు కల్పించాల కోరారు.  

 

Updated Date - 2021-04-21T05:22:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising