ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విత్తన దుకాణాల్లో తనిఖీలు

ABN, First Publish Date - 2021-06-20T05:24:22+05:30

పట్టణంలోని బ్రహ్మానందరెడ్డి మునిసిపల్‌ కాంప్లెక్స్‌లోని విత్తన విక్రయ షాపులలో శనివారం వ్యవసాయ శాఖ జేడీ విజయ భారతి తనిఖీలు నిర్వహించారు.

విత్తన షాపులో తనిఖీలు నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ జేడీ విజయ భారతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసరావుపేట, జూన్‌ 19: పట్టణంలోని బ్రహ్మానందరెడ్డి మునిసిపల్‌ కాంప్లెక్స్‌లోని విత్తన విక్రయ షాపులలో శనివారం వ్యవసాయ శాఖ జేడీ విజయ భారతి తనిఖీలు నిర్వహించారు. మిరప విత్తన ధరల వివరాలను పరిశీలించారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్కెట్‌ యార్డులో ఏర్పాటుచేసిన సమగ్ర పరీక్షాకేంద్రాన్ని పరిశీలించారు. మట్టి నమూనాలు, విత్తన పరీక్షలు ఈ కేంద్రంలో చేయనున్నట్లు తెలిపారు. లింగంగుంట్ల, అల్లూరివారిపాలెంలో నిర్మించిన ఆర్‌బీకేలను సందర్శించారు. పరీక్ష కేంద్రాన్ని, ఈ రెండు ఆర్‌బీకేలను జూలై 8న ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఎడీలు హేమలత, మస్తానమ్మ, ఎవో బి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:24:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising