ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్‌ను ఢీ కొన్న లారీ.. ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-10-20T05:40:26+05:30

నకరికల్లు అడ్డరోడ్డు నుంచి నరసరావుపేట వెళ్లే మార్గంలో దేచవరం రహదారి సమీపాన మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మైనీడి వెంకట్రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నకరికల్లు, అక్టోబరు 19: నకరికల్లు అడ్డరోడ్డు నుంచి నరసరావుపేట వెళ్లే మార్గంలో దేచవరం రహదారి సమీపాన మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేట వైపుగా వడ్ల లోడుతో వెళుతున్న ట్రాక్టరును వెనుక వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ట్రాక్టరులో ప్రయాణిస్తున్న మైనీడి వెంకట్రావు (58) అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. స్థానిక రైతులు వడ్లబస్తాలను తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు వెంకట్రావు స్వగ్రామం నకరికల్లు మండలం కుంకలగుంట. వెంకట్రావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.  


Updated Date - 2021-10-20T05:40:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising