ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తుతెలియని వాహనం ఢీకొని కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2021-10-19T05:43:39+05:30

గుర్తుతెలియని వాహనం ఢీకొని వలస కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన జాతీయరహదారిపై యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద చోటుచేసుకుంది.

ఘటనా స్థలంలో మృతి చెందిన కార్మికుడు సుధామామాజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యడ్లపాడు, అక్టోబరు 18: గుర్తుతెలియని వాహనం ఢీకొని వలస కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన జాతీయరహదారిపై యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాషా్ట్రనికి చెందిన సుధామమాజీ (30) తిమ్మాపురం గ్రామ పరిధిలో గల తిరుమల ఆయిల్‌ మిల్లులో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులకు హాజరయ్యేందుకు రోడ్డు దాటుతుండగా గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో సుధామమాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. బంధువుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.


Updated Date - 2021-10-19T05:43:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising