ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-11-29T05:27:04+05:30

నరసరావుపేట- చిలకలూరిపేట రహదారిపై మండలంలోని బసికాపురం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకట్రావు, యాదగిరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసరావుపేటరూరల్‌, నవంబరు28: నరసరావుపేట- చిలకలూరిపేట రహదారిపై మండలంలోని బసికాపురం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నరసరావుపేట రూరల్‌ ఎస్‌ఐ బాలనాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా జె పంగులూరు మండలం బైటమంజులూరు గ్రామానికి చెందిన చింతల వెంకట్రావు(45), హైదరాబాద్‌కు చెందిన తుమ్మల యాదగిరి(62)  సుబాబుల్‌ వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు. శనివారం నరసరావుపేట మండలంలో పలు గ్రామాల్లో సుబాబుల్‌ తోటలను పరిశీలించి తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా  నరసరావుపేట వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇరువురును 108 వాహనంలో నరసరావుపేటకు తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు చింతల వెంకట్రావు భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ బాలనాగిరెడ్డి తెలిపారు.


Updated Date - 2021-11-29T05:27:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising