ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢీకొని వ్యక్తి ట్రాక్టర్‌మృతి

ABN, First Publish Date - 2021-06-20T05:38:53+05:30

మండలంలోని వేములూరిపాడు గ్రామం వద్ద ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది.

భీమనాధుని సాంబశివరావు మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిరంగిపురం, జూన్‌ 19 : మండలంలోని వేములూరిపాడు గ్రామం వద్ద ట్రాక్టర్‌ ఢీకొని  వ్యక్తి మృతి చెందిన  ఘటన శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని వేములూరిపాడుకు చెందిన భీమనాఽథుని సాంబశివరావు (60) బైక్‌పై గుంటూరు వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన గుర్తు  ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొనటంతో సాంబశివరావు రోడ్డుపై పడి మృతి చెందారు.  పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  సాంబశివరావుకు భార్య శివమ్మ, కుమారుడు లక్ష్మణరావు, కుమార్తె నాగమణి ఉన్నారు. 


Updated Date - 2021-06-20T05:38:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising