ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహ వేడుకకు వెళుతూ మృతువాత

ABN, First Publish Date - 2021-05-31T05:32:13+05:30

ట్రాక్టర్‌ ఢీ కొని మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రమైన కాకుమాను శివారు బీకేపాలెం రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది.

సంఘటన స్థలంలో మరియమ్మ మృతదే హం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

కాకుమాను, మే 30: ట్రాక్టర్‌ ఢీ కొని మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రమైన కాకుమాను శివారు బీకేపాలెం రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం... వట్టిచెరుకూరు మండల ముట్లూరు గ్రామానికి చెందిన అన్నవరపు మరియమ్మ(45) ఆమె భర్త బాబూరావుతో కలిసి వివాహ వేడుకలకు ద్విచక్ర వాహనంపై పర్చూరు మండలం చెరుకూరు గ్రామానికి వెళుతున్నారు. గురుకుల పాఠశాల సమీపంలో ట్రాక్టర్‌ ఢీ కొట్టడంతో మరియమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించి పోస్టుమార్డం అనంతరం కుటుంబసభ్యులకు అందజేశారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపారు. 


Updated Date - 2021-05-31T05:32:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising