ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీలో ముగ్గురు అధికారులకు సేవా పతకాలు

ABN, First Publish Date - 2021-05-08T05:43:41+05:30

అవినీతి నిరోధక శాఖలో పని చేస్తున్న ముగ్గురు అధికారులకు సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, మే 7: అవినీతి నిరోధక శాఖలో పని చేస్తున్న ముగ్గురు అధికారులకు సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఏసీబీ డీఎస్పీ టీవీవీ ప్రతాప్‌కుమార్‌ను సేవా పతకానికి ఎంపిక చేసింది. అదే విధంగా ఏసీబీ ఎస్‌ఐ వి.శ్రీనివాసమూర్తికి మహోన్నత సేవాపతకం లభించింది. హెడ్‌ కానిస్టేబుల్‌ బి.శ్రీనివాసరావుకు సేవా పతకం ప్రకటించింది. వీరికి వచ్చే ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయా పతకాలను అందించనున్నారు. ఏసీబీలో ముగ్గురికి ఆయా సేవా పతకాలు లభించటం పట్ల ఏసీబీ అదనపు ఎస్పీ సురేష్‌బాబు అభినందించారు.  

Updated Date - 2021-05-08T05:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising