ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లా... దాచేపల్లిలో వైసీపీ అరాచకం

ABN, First Publish Date - 2021-11-17T20:50:29+05:30

జిల్లాలోని దాచేపల్లిలో వైసీపీ అరాచకానికి పాల్పడింది. ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. 14 వార్డు నుంచి వైసీపీ రెబల్ అభ్యర్థి షేక్ షరీఫ్ గెలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని దాచేపల్లిలో వైసీపీ అరాచకానికి పాల్పడింది. ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. 14 వార్డు నుంచి వైసీపీ రెబల్ అభ్యర్థి షేక్ షరీఫ్ గెలిచారు. అలాగే వైసీపీ రెబల్ అభ్యర్థి చేతిలో వైసీపీ అభ్యర్థి జాకీర్ హుస్సేన్ ఓడిపోయాడు. దాచేపల్లిలోని జాకీర్ హుస్సేన్ మండల పార్టీ కన్వీనర్‌గా ఉన్నారు. మసీదులో ఉన్న షరీఫ్ కుటుంబ సభ్యులపై జాకీర్ హుస్సేన్ వర్గం దాడికి పాల్పడింది. దాంతో  మసీదులో ముస్లింలు భయభ్రాంతులకు గురయ్యారు. 

Updated Date - 2021-11-17T20:50:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising