ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లొంగిపోయిన గుంటూరు శ్రీను

ABN, First Publish Date - 2021-04-11T09:11:48+05:30

తెలుగు రాష్ర్టాల్లో కలకలం రేపిన ప్రవీణ్‌రావు-సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన గుంటూరు శ్రీను శనివారం బోయినపల్లి పోలీసుల ఎదుట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లో హాజరు



బోయినపల్లి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల్లో కలకలం రేపిన ప్రవీణ్‌రావు-సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన గుంటూరు శ్రీను శనివారం బోయినపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యాడు. అపహరణలో కీలక పాత్ర పోషించిన శ్రీను, నాటి నుంచి పరారీలో ఉన్నాడు. సికింద్రాబాద్‌ 6వ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు ఈ కేసులో అతడికి ఇటీవల షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 11వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ర్టేటు వద్ద ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును నిందితుడు సమర్పించాలని, పోలీసులు విచారణ నిమిత్తం ఎప్పుడు పిలిచినా వెళ్ళాలని షరతులను విధించింది. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీను తాజాగా ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో వెళ్ళి న్యాయస్థానంలో లొంగిపోయాడు. 

Updated Date - 2021-04-11T09:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising