ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు: పోలీసులు, సీపీఎం కార్యకర్తల మధ్య తోపులాట

ABN, First Publish Date - 2021-04-16T20:00:30+05:30

జిల్లాలోని ముప్పాళ్ళ మండలం చాగంటివారి పాలెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని ముప్పాళ్ళ మండలం చాగంటివారి పాలెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, సీపీఎం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఎన్నికల్లో తమ పార్టీ కార్యకర్త సుందరయ్య పై దాడికి నిరసనగా సీపీఎం ఆధ్యర్యంలో ఆందోళన నిర్వహించారు. దాడి చేసిన నిందితుడు వైసీపీ సర్పంచ్ మోర్తల వెంకటరెడ్డిని అరెస్ట్ చేయాని డిమాండ్ చేశారు. లంకేల కూరపాడుకు   సీపీఎం కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.  

Updated Date - 2021-04-16T20:00:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising