ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2021-05-09T17:21:08+05:30

జిల్లాలోని నరసరావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని నరసరావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  బైక్ వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన బసికాపురం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వెంకీ, ఏసుబాబుగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-05-09T17:21:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising