ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లా: నంది విగ్రహం మాయం..

ABN, First Publish Date - 2021-06-13T16:23:23+05:30

అచ్చంపేట మండలం, వేల్పూరులోని వినాయకుడి ఆలయంలో నంది విగ్రహం మాయమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా: అచ్చంపేట మండలం, వేల్పూరులోని  వినాయకుడి ఆలయంలో నంది విగ్రహం మాయమైంది. గుర్తు తెలియని అగంతకులు గత రాత్రి నంది విగ్రహాన్ని పెకలించి అపహరించినట్లు  అర్చకులు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా గుప్తనిధులకోసం సమీపంలోని కొండపైనున్న పురాతన శివాలయంలో ఆగంతకులు పలుమార్లు త్రవ్వకాలు జరిపారు.

Updated Date - 2021-06-13T16:23:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising