ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-04-16T20:14:05+05:30

గుంటూరు జిల్లా: ముప్పాళ్ళ మండలం, చాగంటి వారి పాలెంలో ఉద్రిక్తత నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా: ముప్పాళ్ళ మండలం, చాగంటి వారి పాలెంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో సీపీఎం కార్యకర్త సుందరయ్యపై దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. నిందితుడు వైసీపీ సర్పంచ్ మోర్తల వెంకటరెడ్డిని అరెస్టు చేయాలని సీపీఎం కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ర్యాలీగా లంకేలకూరపాడు బయలు దేరిన సీపీఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.

Updated Date - 2021-04-16T20:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising