ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు: మాజీ సైనికుని కుటుంబం ఆందోళన

ABN, First Publish Date - 2021-01-10T15:25:45+05:30

మాజీ సైనికుడు నంది భీమప్ప కుటుంబం ఆందోళనకు దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా: తాడేపల్లి మండలం, గుండిమెడ కరకట్ట వద్ద మాజీ సైనికుడు నంది భీమప్ప కుటుంబం ఆందోళనకు దిగింది. తన భర్తకు కేంద్ర ప్రభుత్వం సైనికుడు కోటాలో ఇచ్చిన ఎకరం 80 సెంట్లు వ్యవసాయ భూమిని ఇరిగేషన్ శాఖ, మరి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. వ్యవసాయ భూమిలో మాజీ సైనికుని ఫోటోతో నిరసనకు దిగారు. వారికి మద్దతుగా మాజీ సైనిక వెల్ఫేర్ సభ్యులు ఆదివారం నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అయితే ఈ ఘటనపై అధికార యంత్రాంగం ఇంతవరకు స్పందించలేదు.

Updated Date - 2021-01-10T15:25:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising