ఏసీబీ అధికారులకు పట్టుపడ్డ వీఆర్వో
ABN, First Publish Date - 2021-12-06T23:45:18+05:30
మేడికొండూరు వీఆర్వో కిషోర్బాబు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చేందుకు వీఆర్వో లంచం డిమాండ్ చేశారు.
గుంటూరు: మేడికొండూరు వీఆర్వో కిషోర్బాబు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చేందుకు వీఆర్వో లంచం డిమాండ్ చేశారు. రూ. 90 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2021-12-06T23:45:18+05:30 IST