ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్

ABN, First Publish Date - 2021-12-28T22:19:49+05:30

మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హోళగుంద మండలం పెద్ద గోనేహల్ రహదారి విషయంలో మంత్రి స్థానికుడితో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హోళగుంద మండలం పెద్ద గోనేహల్ రహదారి విషయంలో మంత్రి స్థానికుడితో మాట్లాడారు. ‘‘కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కాపీపై సంతకం చేయమని ఎంపీడీవోకు చెప్తానని, వినకపోతే రివర్స్ కేసు పెట్టిస్తానని ఎంపీడీవోను బెదిరిస్తానంటూ మంత్రి గుమ్మనూరు జయరాం ఆడియోపై స్థానికంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం బీసీ సామాజిక వర్గానికి మద్దతు పలుకుతున్నారంటూ ఆలూరులో దళితులు ధర్నాకు దిగారు. 

Updated Date - 2021-12-28T22:19:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising