ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తక్షణమే ధాన్యం రైతులను ఆదుకోవాలి: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2021-07-25T19:48:18+05:30

తక్షణమే ధాన్యం రైతులను ఆదుకోవాలి: దేవినేని ఉమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: తక్షణమే ధాన్యం డబ్బులు చెల్లించి రైతులను ఆదుకోవాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. రైతుల ఉసురు తగిలితే మట్టి కొట్టుకుపోతారని దేవినేని ఉమా జోస్యం చెప్పారు. ప్రభుత్వం, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీరుపై దేవినేని ఉమా మండిపడ్డారు. దాళ్వా ధాన్యం డబ్బులు చెల్లించాలంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. జి కొండూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కవులూరులో రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T19:48:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising