ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 నుంచి అసెంబ్లీకి గవర్నర్‌ సరే!

ABN, First Publish Date - 2021-05-14T08:55:01+05:30

ఈ నెల 20 నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గురువారం గవర్నర్‌ విశ్వభూష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 20 నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గురువారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో.. శాసనసభా కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు గెజిట్‌ను జారీ చేశారు. 20న ఉదయం 9 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు.

Updated Date - 2021-05-14T08:55:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising