ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేధోమథనం లాంటి సదస్సులు చాలా అవసరం: సజ్జల

ABN, First Publish Date - 2021-08-08T22:27:23+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మేధో మధన సదస్సును విజయవాడ లెమన్ ట్రీ హోటల్‌లో నిర్వహించారు. ఈ సదస్సులో ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మేధో మధన సదస్సును విజయవాడ లెమన్ ట్రీ హోటల్‌లో నిర్వహించారు. ఈ సదస్సులో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మేధోమథనం లాంటి సదస్సులు చాలా అవసరమని చెప్పారు. ఏపీఏస్ ఏర్పాటుతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఏవిధంగా దోహద పడుతుందనే అంశాలపై చర్చించాలని, గత నాలుగు దశాబ్దాలుగా ఏపీఎస్‌పై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో విశ్లేషించి సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. 

Updated Date - 2021-08-08T22:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising