ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాభివృద్ధి కోసమే ఏకగ్రీవాలు: శ్రీకాంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-01-27T22:16:29+05:30

గ్రామాల అభివృద్ధి కోసమే పంచాయతీల ఏకగ్రీవాలు చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గ్రామాల అభివృద్ధి కోసమే పంచాయతీల ఏకగ్రీవాలు చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల అభిప్రాయం మేరకే పంచాయతీల ఏకగ్రీవాలు జరుగుతాయని తెలిపారు. ప్రజలు అందరూ కొట్టుకోండి అనేటట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో ప్రశాంతత కంటే చంద్రబాబుకి రాజకీయాలే ముఖ్యం అని విమర్శించారు. ఏకగ్రీవాలు వద్దు భారీగా నామినేషన్‌లు వేయండి అని దుర్మార్గముగా చంద్రబాబు మాట్లాడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Updated Date - 2021-01-27T22:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising