ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగం స్వాధీన జీవో సస్పెన్షన్‌పై ధర్మాసనానికి ప్రభుత్వం అప్పీల్‌

ABN, First Publish Date - 2021-05-14T08:40:02+05:30

సంగం డెయిరీని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో 19ని సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈ నెల 7వ తేదీన ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీలు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): సంగం డెయిరీని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో 19ని సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈ నెల 7వ తేదీన ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీలు చేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివ్దృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ అప్పీలు దాఖలు చేశారు. ఇది సోమవారం విచారణకు రానుంది.

Updated Date - 2021-05-14T08:40:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising