ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ పెన్షనర్లకు శుభవార్త

ABN, First Publish Date - 2021-12-14T21:25:32+05:30

రాష్ట్రంలోని పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలోని పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. 2022 జనవరి 1 నుంచి ఏపీలో పెన్షన్‌ పెంచుతున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల తర్వాత పెన్షన్‌ పెంపుపై సర్కార్‌ నిర్ణయం తీసుకున్నది. జనవరి 1 నుంచి పెన్షన్‌‌ను రూ.2,500కి పెంచనుంది. 2019 జూన్‌లో రూ.250లను ప్రభుత్వం పెంచింది. ప్రతి ఏడాది పెన్షన్‌‌ను పెంచుకుంటూ పోతానని గతంలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. అయితే ఏడాదిన్నరగా పెన్షన్లు పెరగలేదు. ఎట్టకేలకు జనవరి నుంచి మరో రూ.250 పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2021-12-14T21:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising