ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొల్లవిల్లికి ప్రత్యేక వైద్య బృందాలను పంపండి: పవన్

ABN, First Publish Date - 2021-05-12T22:08:09+05:30

గొల్లవిల్లి గ్రామంలో కరోనా విజృంభణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 40 శాతం మంది ప్రజలు కరోనా బారినపడ్డారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గొల్లవిల్లి గ్రామంలో కరోనా విజృంభణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 40 శాతం మంది ప్రజలు కరోనా బారినపడ్డారని.. 5వేల మంది ప్రజలున్న చిన్న గ్రామం ఇప్పుడు కరోనాతో విలవిల్లాడుతున్న వైనం బాధించిందన్నారు. కరోనా కారణంగా ఇప్పటికే 20 మంది  కన్నుమూశారనే విషయం ఆవేదన కలిగించిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం గొల్లవిల్లి గ్రామం విషయంలో ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. రెడ్ జోన్ ప్రకటించి, బ్లీచింగ్ చల్లిస్తే అక్కడి ప్రజల్లో భయాందోళనలు తగ్గవన్నారు. తక్షణమే ప్రత్యేక వైద్య బృందాలను అక్కడకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఆ గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఇంటింటి ఆరోగ్య సర్వే, పరీక్షలు చేసి మందులు సరఫరా చేయాలని కోరారు. 

Updated Date - 2021-05-12T22:08:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising