సత్తెనపల్లిలో గోల్డ్ చీటింగ్..
ABN, First Publish Date - 2021-04-11T18:03:38+05:30
గుంటూరు జిల్లా: సత్తెనపల్లిలో ఓ వ్యక్తి గోల్డ్ పేరుతో మోసం చేశాడు.
గుంటూరు జిల్లా: సత్తెనపల్లిలో ఓ వ్యక్తి గోల్డ్ పేరుతో మోసం చేశాడు. తక్కువ ధరకే బంగారం ఇస్తానంటూ టోకరా వేశాడు. సత్తెనపల్లికి చెందిన సూర్య తేజ అనే వ్యక్తి నుంచి విజయవాడకు చెందిన దుర్గ ప్రసాద్ అనే వ్యక్తి రూ. 27లక్షలు తీసుకుని మోసం చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుర్గ ప్రసాద్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-04-11T18:03:38+05:30 IST