ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమ పేరుతో మోసం చేశారని బాలికల ఆందోళన

ABN, First Publish Date - 2021-06-30T23:13:02+05:30

జిల్లాలోని ద్వారకా తిరుమల మండలంలోని తిరుమలపాలెం గ్రామంలో పసిపిల్లలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: జిల్లాలోని ద్వారకా తిరుమల మండలంలోని తిరుమలపాలెం గ్రామంలో పసిపిల్లలతో కలిసి ఇద్దరు బాలికలు ఆందోళన చేశారు. గ్రామానికి చెందిన సురేంద్ర, సుధాకుమార్ అనే అన్నదమ్ములు ప్రేమ పేరుతో తమను మోసం చేసి మరో పెళ్లికి సిద్ధమవుతున్నారని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ అన్నదమ్ముల ఇంటి ముందు వారు బైఠాయించారు. 

Updated Date - 2021-06-30T23:13:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising