ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలిక కేసును పునర్విచారణ చేయాలి: విజయసాయి

ABN, First Publish Date - 2021-10-14T00:45:34+05:30

నగర శివారు శనివాడలో అనుమానాస్పదంగా మృతిచెందిన బాలిక కేసును పునర్విచారణ చేయాల్సిన అవసరం ఉందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నగర శివారు శనివాడలో అనుమానాస్పదంగా మృతిచెందిన బాలిక కేసును పునర్విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. బాలిక మృతి చెందిన స్థలాన్ని బుధవారం విజయసాయి పరిశీలించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి బాలిక తల్లిదండ్రుల కథనానికి, పోలీసులు చెబుతున్న దానికి వ్యత్యాసం ఉందన్నారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరగలేదని రజక సంఘాలు, మహిళా సంఘాలు తమ దృష్టికి తీసుకువచ్చాయని తెలిపారు. నగర్‌ పోలీస్‌ కమిషనర్‌, ఇతర అధికారులతో మాట్లాడి కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని  విజయసాయిరెడ్డి చెప్పారు. 

Updated Date - 2021-10-14T00:45:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising