ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బయట ప్రాంతాల నుంచి వచ్చి డబ్బులు పంచుతున్నారు: గెల్లు శ్రీనివాస్‌

ABN, First Publish Date - 2021-10-30T22:13:41+05:30

ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను బీజేపీ నేతలు చెడగొడుతున్నారని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ మండిపడ్డారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చి డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను బీజేపీ నేతలు చెడగొడుతున్నారని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ మండిపడ్డారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చి డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల అధికారులకు ఇది కన్పించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. తాము ఎక్కడా డబ్బులు పంచ లేదన్నారు. బీజేపీ కార్యకర్తలు పోలింగ్ బూతుల దగ్గర గొడవలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-30T22:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising