ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gannavaram : కొన ఊపిరితో రైలు పట్టాలపై మహిళ.. కాపాడిన పోలీసులు

ABN, First Publish Date - 2021-08-10T18:10:58+05:30

గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. గన్నవరం రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై రక్తపు మడుగులో గుర్తు తెలియని మహిళ కొన ఊపిరితో కొట్టుమిట్టులాడుతుంది. రక్తం మడుగులో పడి ఉన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా : జిల్లాలోని గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. గన్నవరం రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై రక్తపు మడుగులో గుర్తు తెలియని మహిళ కొన ఊపిరితో కొట్టుమిట్టులాడుతూ కనిపించింది. ఈ విషయాన్ని రాత్రిపూట పెట్రోల్‌మెన్‌గా వ్యక్తి గురించి పోలీసులకు అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన మహిళను 108 అంబులెన్స్‎లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-08-10T18:10:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising