ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ను కలిసిన గణపతి సచ్చిదానంద స్వామి

ABN, First Publish Date - 2021-10-18T22:59:32+05:30

సీఎం జగన్‌ను గణపతి సచ్చిదానంద స్వామి కలిశారు. హిందూ ధర్మాన్ని, ఆలయాల భూములను కాపాడాలని కోరినట్లు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సీఎం జగన్‌ను గణపతి సచ్చిదానంద స్వామి కలిశారు. హిందూ ధర్మాన్ని, ఆలయాల భూములను కాపాడాలని కోరినట్లు వెల్లడించారు. సీఎం జగన్‌ను హిందూ విరుద్ధ వ్యక్తిగా కొందరు ప్రచారం చేస్తున్నారని, ఏపీ ప్రభుత్వం ఆలయాల పట్ల చిత్తశుద్ధితో ఉందని గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. జగన్ హిందూ ధర్మాన్ని, మతాన్ని పరిరక్షిస్తారని బలంగా నమ్ముతున్నానని చెప్పారు. ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టడం సరికాదన్నారు. 

Updated Date - 2021-10-18T22:59:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising