ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీకి కేంద్రం తీరని అన్యాయం: గల్లా జయదేవ్‌

ABN, First Publish Date - 2021-03-16T00:59:19+05:30

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేసిందని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేసిందని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ.. విభజన నష్టాలు, ఆర్థిక సమస్యలతో సతమతవుతున్న రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. నిధుల కేటాయింపుల్లో ధనిక రాష్ట్రాలకే ఎక్కువ కేటాయింపులు చేశారన్నారు. విశాఖ రైల్వేజోన్‌ బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం శోచనీయమని గల్లా జయదేవ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-03-16T00:59:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising