ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో ఈతకు వెళ్లి నలుగురు మృతి

ABN, First Publish Date - 2021-03-15T02:19:49+05:30

జిల్లాలో చెరువులో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలో చెరువులో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన పెనుకొండలో చోటుచేసుకుంది. పెనుకొండలోని భోగ సముద్రం చెరువులో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరిని ఫైర్‌ సిబ్బంది రక్షించారు. మృతులను అనంతపురం సూర్యానగర్‌ వాసులుగా గుర్తించారు. మృతులను తస్లీమా (14), సాదిక్‌ (40), అల్లాబక్ష్‌ (45), పాషా (17)గా గుర్తించారు. పెనుకొండలో ప్రఖ్యాతి గాంచిన దర్గా దర్శనానికి ఈ కుటుంబం వెళ్లింది. చివరికి ఈ కుటుంబంలో విషాదం మిగిలింది. 

Updated Date - 2021-03-15T02:19:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising