ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్‌పై కక్ష సాధింపుకు పరాకాష్ట రాధాకృష్ణపై కేసు: Jawahar

ABN, First Publish Date - 2021-12-13T17:52:53+05:30

ప్రజాస్వామ్యాన్ని కాపాడే పత్రిక రంగంపై ప్రభుత్వ దమనకాండ సరైంది కాదని మాజీ మంత్రి జవహర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రజాస్వామ్యాన్ని కాపాడే పత్రిక రంగంపై ప్రభుత్వ దమనకాండ సరైంది కాదని మాజీ మంత్రి జవహర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ మొదటి నుండి ప్రశ్నించే చానల్స్‌ను నిలువరించే ప్రయత్నం జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏబీఎన్‌పై కక్ష సాధింపుకు పరాకాష్ట రాధాకృష్ణపై కేసు అని అన్నారు. భయపెట్టి లొంగ దీసుకోవలనేదే జగన్ నైజమన్నారు. జీరో ఎఫ్‌ఐఆర్ సామాన్యుడి ఆయుధం దానిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో నిజాన్ని భయపెట్టలేరని జవహర్ అన్నారు. 

Updated Date - 2021-12-13T17:52:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising