ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలును న్యాయ రాజధాని చేయడం రాష్ట్ర పరిధిలో లేదు: చింతామోహన్

ABN, First Publish Date - 2021-10-08T19:12:18+05:30

న్యాయ రాజధానిపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: న్యాయ రాజధానిపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ స్పందించారు.  హైస్కూలు మంజూరు చేసినంత ఈజీ కాదు, హైకోర్టు మంజూరు చేయడం అని అన్నారు. 1985 నుంచి జుడీషియల్ వ్యవస్థ గురించి తనకు బాగా తెలుసన్నారు. కర్నూలును న్యాయ రాజధాని చేయడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉండాలన్నది సుప్రీం కోర్టు కొలీజియం కమిటీ,  హైకోర్టు న్యాయమూర్తులు సమిష్టిగా కలిసి నిర్ణయించాల్సిన అంశమని తెలిపారు. జుడీషియల్ అంశంపై ఎగ్జిక్యూటివ్ జోక్యం తగదని చింతా మోహన్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-08T19:12:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising