ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాదాయశాఖ మాజీ అదనపు కమిషనర్ సస్పెన్షన్

ABN, First Publish Date - 2021-08-07T04:17:44+05:30

దేవాదాయశాఖ మాజీ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌‌పై సస్పెన్షన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దేవాదాయశాఖ మాజీ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌‌పై సస్పెన్షన్ వేటు పడింది. రామచంద్రమోహన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింహాచలం దేవస్థానం ఈవోగా ఉన్నప్పుడు భూ మార్పిడి అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై వేటు వేశారు. ఇదే ఘటనలో సింహాచలం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ సుజాతను కూడా సస్పెండ్ చేశారు. 

Updated Date - 2021-08-07T04:17:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising