ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అక్షయ గోల్డ్ ఆస్తులను జప్తు చేసి చెల్లించాలి’

ABN, First Publish Date - 2021-12-19T20:35:30+05:30

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అక్షయ గోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదివారం నిరసన వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అక్షయ గోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదివారం నిరసన వ్యక్తం చేసింది.  ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. సీఎం జగన్ తమని ఆదుకోవాలని, న్యాయం చేయాలని నినాదాలు, ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ఇప్పటికైనా ఒక కమిటీని వేసి.. అక్షయ గోల్డ్ ఆస్తులను జప్తు చేసి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్ వెంటనే నిలబెట్టుకోవాలని వేల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. 

Updated Date - 2021-12-19T20:35:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising