ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరకు రవాణాపై దృష్టి: గుంటూరు రైల్వే డీఆర్ఎం

ABN, First Publish Date - 2021-04-09T23:27:52+05:30

కరోనా కారణంగా రైల్వేకు ప్రయాణికుల ఆదాయం లేకపోవడంతో సరకు రవాణాపై ఎక్కువగా దృష్టి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కరోనా కారణంగా రైల్వేకు ప్రయాణికుల ఆదాయం లేకపోవడంతో సరకు రవాణాపై ఎక్కువగా దృష్టి సారించామని గుంటూరు రైల్వే డీఆర్ఎం మోహనరాజుతెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ సమస్య ఉన్నా గతేడాది కంటే ఈ ఏడాది ఆదాయం పెరిగిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 370కోట్ల ఆదాయం ఉంటే ఈసారి 473 కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. సరకు రవాణా గతేడాదితో పోలిస్తే రెట్టింపయిందని ఆయన పేర్కొన్నారు.


గూడ్స్ ఆదాయం 193కోట్ల నుంచి 427కోట్లకు పెరిగిందని ఆయన వివరించారు. సరకు రవాణా 1.55 మిలియన్ టన్నుల నుంచి 2.49 మిలియన్ టన్నులకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. బియ్యం, మిర్చి, జొన్న, సిమెంట్ ముడిసరకు రవాణా ఎక్కువగా జరుగుతోందని ఆయన వివరించారు.  

Updated Date - 2021-04-09T23:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising