ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరదల సమయంలో అందరిని అప్రమత్తం చేశాం: అనిల్‌

ABN, First Publish Date - 2021-12-04T21:07:52+05:30

వరదల సమయంలో అందరిని అప్రమత్తం చేశామని మంత్రి అనిల్‌ తెలిపారు. అన్నమయ్య డ్యామ్‌ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుదోవ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వరదల సమయంలో అందరిని అప్రమత్తం చేశామని మంత్రి అనిల్‌ తెలిపారు. అన్నమయ్య డ్యామ్‌ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కనీస అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ప్రాజెక్ట్‌ ఘటన మానవ తప్పిందమంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, విపత్తులను కూడా ప్రభుత్వ వైఫల్యమే అంటున్నారని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్ట్‌ కెపాసిటీ 2.13 లక్షల క్యూసెక్కులు మాత్రమేనని, గంటల వ్యవధిలోనే 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని అనిల్‌ తెలిపారు.

Updated Date - 2021-12-04T21:07:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising