ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరి నదికి కొనసాగుతున్న వరద ఉథృతి

ABN, First Publish Date - 2021-09-13T01:00:02+05:30

గోదావరి నదికి వరద ఉథృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 9.40 అడుగులకు నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: గోదావరి నదికి వరద ఉథృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 9.40 అడుగులకు నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తివేసి.. 7లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రా చలం దగ్గర వరద తగ్గుముఖం పడుతున్నప్పటికీ కోనసీమలోని ప్రధానమైన గౌతమి, వశిష్ఠ వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయలు పొంగి ప్రవహిస్తూ పల్లపు లంక గ్రామాలను ముంచె త్తుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి వరద ఉధృతి తీవ్రంగా పెరిగింది.


Updated Date - 2021-09-13T01:00:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising