ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో ఉపాధిగా మారిన వరదలు

ABN, First Publish Date - 2021-12-16T23:32:44+05:30

ఏపీలో ఇటీవల పోటెత్తిన వరదలు కొంతమందికి ఉపాధిగా మారాయి. వరదలతో చెరువులు, నదులు, కుంటలు నిండు కుండలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఏపీలో ఇటీవల పోటెత్తిన వరదలు కొంతమందికి ఉపాధిగా మారాయి. వరదలతో చెరువులు, నదులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. అటు వరదలు పోటెత్తడంతో చేపలు కోకల్లలుగా వస్తున్నాయి. ఎక్కడ చూసినా చేపలే చేపలు. నెల్లూరులో వరదల కారణంగా పెన్నా నదిలో పెద్ద ఎత్తున చేపలు దొరుకుతున్నాయి. వ్యాపారాలు, కూలి పనులు లేక అల్లాడుతున్న వారంతా పెన్నా నదిలో చేపలు పడుతూ కొత్త ఉపాధి పొందుతున్నారు. కిలో చేపలు కారుచౌకగా రూ. 50 నుంచి 80 రూపాయలకు దొరుకుతుండటంతో స్థానికులు ఎగబడి మరీ వాటిని కొంటున్నారు. దీంతో పెన్నా నదీ పరిసర ప్రాంతాలు జనంతో సందడిగా మారాయి. 

Updated Date - 2021-12-16T23:32:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising