కర్నూలు జిల్లాలో బాణసంచా సీజ్
ABN, First Publish Date - 2021-12-26T02:35:28+05:30
జిల్లా గుండా తరలిస్తున్న బాణసంచాను పోలీసులు
కర్నూలు: జిల్లా గుండా తరలిస్తున్న బాణసంచాను పోలీసులు పట్టుకున్నారు. ఆదోనిలో అక్రమంగా రవాణా చేస్తున్న బాణసంచాను పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడ్డ బాణసంచా విలువ రెండు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ శ్రీరాములు మాట్లాడుతూ బాణసంచాను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Updated Date - 2021-12-26T02:35:28+05:30 IST