ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దర్గాలోని వస్తువులకు నిప్పు

ABN, First Publish Date - 2021-01-18T07:57:18+05:30

చిత్తూరు జిల్లాలో దర్గాపై దాడి సంచలనం కలిగించింది. గంగవరం మండలం దండపల్లె పంచాయతీ నాగిరెడ్డిపల్లె సమీపంలోని సయ్యద్‌ షాహి జిలానీ వల్లీ బాబా దర్గా లోపలకు శనివారం రాత్రి కొందరు దుండగులు ప్రవేశించారు. దర్గాలోని వస్తువులకు నిప్పుపెట్టారు. ఓ పెట్టె, అందులోని కొన్ని పుస్తకాలు కాలిపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లాలో దుండగుల దుశ్చర్య 


పలమనేరు, జనవరి 17: చిత్తూరు జిల్లాలో దర్గాపై దాడి సంచలనం కలిగించింది. గంగవరం మండలం దండపల్లె పంచాయతీ నాగిరెడ్డిపల్లె సమీపంలోని సయ్యద్‌ షాహి జిలానీ వల్లీ బాబా దర్గా లోపలకు శనివారం రాత్రి కొందరు దుండగులు ప్రవేశించారు. దర్గాలోని వస్తువులకు నిప్పుపెట్టారు. ఓ పెట్టె, అందులోని కొన్ని పుస్తకాలు కాలిపోయాయి. ఆదివారం ఉదయం దర్గాకు వెళ్లిన నిర్వాహకుడు జిలానీ బాషా కాలిపోయిన వస్తువులను చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ గంగయ్య, సీఐ రామకృష్ణాచారి, ఎస్‌ఐ సుధాకర్‌ రెడ్డి దర్గాకు చేరుకుని పరిశీలించారు. కేసును 17/2021 నంబరుతో సెక్షన్లు 457, 435, 295/ఏ ఐపీసీ కింద నమోదు చేశారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2021-01-18T07:57:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising