తూర్పుగోదావరి జిల్లాలో ఘర్షణ
ABN, First Publish Date - 2021-01-18T02:59:33+05:30
కోడిపందాల వద్ద కొట్లాట జరిగింది. గంగవరం మండలం మొల్లేరులో పందెం రాయుళ్లు గొడవకు దిగారు. పరస్పరం రాళ్లతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. రాళ్ల దాడిలో ..
రాజమండ్రి: కోడిపందాల వద్ద కొట్లాట జరిగింది. గంగవరం మండలం మొల్లేరులో పందెం రాయుళ్లు గొడవకు దిగారు. పరస్పరం రాళ్లతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. రాళ్ల దాడిలో కొందరికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-01-18T02:59:33+05:30 IST